ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ కలిసిన వేళ
సూపర్ స్టార్ రజనీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్బాబు ఎంతటి ప్రాణ స్నేహితులో అందరికీ తెలిసిందే..ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ `అన్నాత్తె` సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే...
May 21, 2021 | 08:55 PM-
ఆక్స్ఫర్డ్ వర్శిటీ ఎన్నికల్లో భారత సంతతి యువతి ఘన విజయం
May 21, 2021 | 06:18 PM -
కాస్త తగ్గిన కరోనా ఉధృతి… కొత్తగా 2.5 లక్షల
May 21, 2021 | 06:12 PM
-
విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా పర్యటన
May 21, 2021 | 06:09 PM -
దీదీ పోటీ చేసేది అక్కడి నుంచే!
May 21, 2021 | 06:07 PM -
ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు
May 21, 2021 | 06:05 PM
-
‘పెళ్లి సందడి’ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం ఇక లేరు
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కరోనాతో కన్నుమూశారు. గత కొద్దిరోజుల క్రితం కరోనా సోకి చికిత్స పొందుతున్న ఆయన, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. మహమ్మారి కరోనా వైరస్ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు నింపుతోంది. కోవిడ్ సోకి ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు మృతి చెందగా.. నేటి (మే 21) తె...
May 21, 2021 | 05:59 PM -
‘ఆయుర్వేద మందు’ పై అధ్యయనం చేయండి : సీఎం జగన్ ఆదేశం
నెల్లూరులోని ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయుర్వేద మందుపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని అధికారులను సీఎం పురమాయించారు. ఇందులో భాగంగా నెల్లూరుకు వైద్యులు, శాస్త్రవేత్తల బృందాలని పంపించనున్నారు. ఈ ఆయుర్వేద మందు కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్...
May 21, 2021 | 05:55 PM -
ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే 30 శాతం ఇన్సెంటివ్ లు : సీఎం జగన్
కరోనా కబలిస్తున్న వేళ ఏపీ సర్కార్ కీలక చర్యలు చేపడుతోంది. ఆక్సిజన్ ప్లాంట్లను ప్రోత్సహించడానికి నూతన పద్ధతిని అవలంబిస్తోంది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా బెడ్ కెపాసిటీకి అనుగుణంగా ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే ఆస్పత్రులక...
May 21, 2021 | 05:53 PM -
పొన్నాంబళం కిడ్నీ ఆపరేషన్ కు చిరంజీవి రెండు లక్షలు సాయం
కష్టకాలంలో ఉన్న నటులను ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిసి వెంటనే స్పందించారు. ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం రెండు లక్షల రూపాయలను పొన్నాంబళం బ్యాంకు అకౌంటుకు ...
May 21, 2021 | 05:50 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
