సాయి పల్లవి హీరోయిన్ గా త్వరలో విడుదల కానున్న ‘అనుకోని అతిధి’ నిర్మాత కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు కలవరపెడుతున్నాయి. గత రాత్రి సాయి పల్లవి నటించిన ‘అనుకోని అతిథి’ మూవీ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణ కుమార్ కన్నుమూశారు. ఓ వైపు కరోనా విలయతాండవంలో సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు కన్నుమూస్తుండగా.. మరోవైపు అనారోగ్య సమస్యలతో మరికొంతమంది ...
May 26, 2021 | 02:33 PM-
తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకులు
May 26, 2021 | 12:51 PM -
కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం… విదేశాలకు వెళ్లేవారికి
May 25, 2021 | 09:12 PM
-
దేశంలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు…
May 25, 2021 | 09:06 PM -
గుడ్ న్యూస్… జూన్ చివరి నాటికి
May 25, 2021 | 09:02 PM -
ఏపీలో కరోనా విలయం.. ఒక్కరోజులో
May 25, 2021 | 08:59 PM
-
రాజోలులో దర్శకుడు సుకుమార్ వితరణతో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం
కరోనా మహామ్మరితో ఆక్సిజన్ పడకలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులను ఆదుకోవడానికి ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ శాశ్వత ప్రాతిపదికన 40 లక్షల వ్యయంతో కాకినాడ సమీపంలోని తన స్వగ్రామమైన రాజోలులోని ప్రభుత్వ సామాజిక కేంద్రంలో ఏర్పాటు చేసిన 80 ఎల్పీఎమ్ ఆక్సిజన్ ఉత్పాదన కేంద్రంను నేడు (...
May 25, 2021 | 07:01 PM -
బీఏ రాజుకు తెలుగు సినీ పరిశ్రమ, సినీ జర్నలిస్టుల అశ్రు నివాళి
ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, పీఆర్వో, ‘సూపర్ హిట్’ మ్యాగజైన్ అధినేత బీఏ రాజు ఈ నెల 21న శుక్రవారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో అజాత శ్రతువుగా పేరొందిన బీఏ రాజు మరణంపై యావత్ సినీ పరిశ్రమ సోషల్ మీడియా ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు...
May 25, 2021 | 06:49 PM -
విశాఖ హెచ్పీసీఎల్ లో భారీ అగ్ని ప్రమాదం
విశాఖపట్నంలోని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పరిశ్రమలో దట్టమైన పొగలతో మంటలు వ్యాపించాయి. ఈ మంటలను గమనించిన స్థానికులు, అగ్ని ప్రమాదంపై పోలీసులకు సమచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్...
May 25, 2021 | 06:40 PM -
అగ్రరాజ్యం లో మైక్రోవేవ్ దాడులు…
అగ్రరాజ్యం అమెరికాను హవానా సిండ్రోమ్ కలవరపెడుతున్నది. అమెరికా దౌత్యవేత్తలు, గూఢచారులు, సైనిక సిబ్బందిపై మెక్రోవేవ్, రేడియో వేవ్ దాడులు జరుగుతున్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ దాడుల వెనుక ఎవరున్నారో శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు కనుగొ...
May 25, 2021 | 06:33 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
