ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మరో వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని

మరో వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్‌ప్రదేశ్‌ పర్యటించారు. తన సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధాని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా వారణాసి నుంచి ఢిల్లీకి మరో కొత్త వందేభారత్‌ రైలును ప్రధాని ప్రారంభించారు. అధునాతన ఫీచర్లతో తీర్చిదిద్దిన ఈ రైలుకు పచ్చజెండా ఊపారు. అలాగే పలు గూడ్స్‌ రైళ్లను సైతం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యతో పాటు  పలువురు పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :