టిఎల్సిఎ కొత్త కార్యవర్గం
న్యూయార్క్లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టిఎల్సిఎ) కొత్త కార్యవర్గం ఎన్నికైంది. 2024 సంవత్సరానికి గాను ఈ టీమ్ను ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్గా కిరణ్ రెడ్డి పర్వతాల, వైస్ ప్రెసిడెంట్గా సుమంత్ రామ్ సెట్టి, సెక్రటరీగా మాధవి కోరుకొండ, ట్రెజరర్గా శ్రీనివాస్ సనిగెపల్లి, జాయింట్ సెక్రటరీగా అరుంధతి అడుప, జాయింట్ ట్రెజరర్గా భగవాన్ నడింపల్లి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా సునీల్ చల్లగుల్ల, కరుణ ఇంజపూరి, దివ్య దొమ్మరాజు, లావణ్య అట్లూరి, సుధ మన్నవ, ప్రవీణ్ వ్యవహరించనున్నారు.
https://www.tlca.com/president-chairman-message/
Tags :