ASBL NSL Infratech

ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను

ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను

ఇకపై తాను ఏ ఎన్నికల్లో పోటీచేయబోనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. మైసూర్‌లో ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరుణ నుంచి మరోసారి పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. ప్రస్తుతం నా వయసు 77 ఏండ్లు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి 81-82 ఏండ్లు వస్తాయి. అప్పుడు నా ఆరోగ్యం సహకరించదు. ఉత్సాహంగా పనిచేయగలనా? ఇక చాలు అని అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :