ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు రాజేంద్రస్కృతి పురస్కారం

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు రాజేంద్రస్కృతి పురస్కారం

తెలుగు, హిందీ రచయిత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ను రాజేంద్రస్కృతి జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నాంది సేవా ట్రస్ట్‌ వెల్లడించింది. ఈ నెల 26న వారణాశిలో నిర్వహించే ప్రత్యేక వార్షిక సమ్మేళనంలో యార్లగడ్డకు రూ.లక్ష నగదు, ప్రశంసా పత్రం అందజేయనున్నామని ట్రస్ట్‌ నిర్వాహకురాలు శశికళా పాండే తెలిపారు. తెలుగు సాహిత్యంపై యార్లగడ్డ కీలక ప్రసంగం చేస్తారని ఆమె పేర్కొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :