ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

భారత్ లో మళ్లీ కోవిడ్‌ కలకలం... కొత్త వేరియంట్ గుర్తింపు

భారత్ లో మళ్లీ కోవిడ్‌ కలకలం... కొత్త వేరియంట్ గుర్తింపు

కోవిడ్‌ మహమ్మారి పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. వచ్చే మూడు నెలల్లో దేశంలోని 60 శాతం మంది ప్రజలకు వైరస్‌ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకు  ప్రధానంగా ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బీఎఫ్‌ 7 కారణంగా నిపుణులు వెల్లడించారు. తాజాగా ఆ వేరియంట్‌ భారత్‌కు వ్యాపించటం కలకలం సృష్టిస్తోంది. చైనాలో విజృంభిస్తోన్న ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బీఎఫ్‌7 తొలి కేసును గుజరాత్‌ బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ అక్టోబర్‌లోనే గుర్తించింది. దేశవ్యాప్తంగా ఈ వేరియంట్‌ కేసులు ఇప్పటి వరకు 3 నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :