ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

భారతీయులపై దాడులు జరగకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలి

భారతీయులపై దాడులు జరగకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలి

అమెరికాలో భారతీయులపై దాడులు జరగకుండా కేంద్రం దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీ సుబ్బరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. రాజ్యసభలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. జాత్యాహంకార దాడులు పునరావృతం కాకుండా అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం ద్వారా ఆ దేశానికి గట్టి సందేశం పంపాలని ఆయన ప్రధానిని, విదేశాంగ మంత్రిని కోరారు.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :