ASBL NSL Infratech

21న తెలుగు ప్రాచీన అధ్యయన కేంద్రం ప్రారంభం

21న తెలుగు ప్రాచీన అధ్యయన కేంద్రం ప్రారంభం

నెల్లూరు జిల్లాలో ఈ నెల 21న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా తెలుగు ప్రాచీన అధ్యయన కేంద్రం ప్రారంభమవుతుందని మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. మానవ వనరులశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌, ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ కార్యక్రమంలో పాల్గొంటారని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ ఆహ్వానం పంపామని వెల్లడించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :