తప్పు చేసి ఇప్పుడు నన్ను ఉద్యమం చేయమంటున్నారు
జగన్మోహన్రెడ్డిని నమ్మవద్దని, ఆయన అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదని ఎన్నికలకు ముందు ఎంతగా చెప్పినా వినకుండా ఓట్లేసి, తప్పు మీరు చేసి ఇప్పుడు తనను ఉద్యమం చేయమంటున్నారంటూ ప్రజలకు, రాజధాని రైతులకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మందడం సభలో మాట్లాడుతూ మీరు నన్ను ఓడించారు కదా అంటూ నవ్వుతూనే చురకలంటించారు. ప్రజల్లో కూడా తప్పు ఉందని, తొలుత ప్రజావేదికను కూల్చివేస్తే అందరూ మనమెందుకులే అనుకున్నారని అన్నారు.
Tags :