ASBL NSL Infratech

ఏపీ బంద్‌లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌

ఏపీ బంద్‌లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌

ప్ల‌కార్డు చేత‌బూని నిర‌స‌న వ్య‌క్తం చేసిన జ‌గ‌న్. నెల్లూరు జిల్లా దండిగం గ్రామం వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్ ఆందోళ‌న. వైయ‌స్సార్‌సీపీ అద్య‌క్షుడు, ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇవాళ‌ బంద్ లో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా  ఏఎన్ మండ‌లం దండిగం గ్రామం వ‌ద్ద ఆయ‌న ప్ల‌కార్డు ప‌ట్టుకుని ఆందోళ‌న చేశారు. ఆయ‌న‌తో పాటు పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న నిర్వ‌హించారు. ఏపీ బంద్‌కు వైయ‌స్ జ‌గ‌న్ త‌న సంపూర్ణ సంఘీభావాన్ని తెలిపారు.

Click here for Photogallery

 

Tags :