ASBL NSL Infratech

రాయబారి అక్బరుద్దీన్ తో సీఎం చంద్రబాబు సమావేశం

రాయబారి అక్బరుద్దీన్ తో సీఎం చంద్రబాబు సమావేశం

ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి సయ్యద్‌ అక్బరుద్దీన్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. 60 లక్షల మంది రైతులను 80 లక్షల హెక్టార్లలో ప్రక తి వ్యవసాయం చేసేలా చర్యలు చేపట్టామని ఈ సందఠంగా చంద్రబాబు వివరించారు. సీఎం ఆలోచనలను రాయబారి అక్బరుద్దీన్‌ ప్రశంసించారు.

 

Tags :