ప్రపంచ రక్తదాతల దినోత్సవం.. సురేఖా సమేతంగా చిరంజీవి రక్తదానం
మెగాస్టార్ చిరంజీవి రక్తదాన దినోత్సవం గురించి అందరికీ తెలిసిందే. రక్తం సరైన సమయంలో అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారని తెలుసుకున్న చిరంజీవి.. బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేశారు మెగాస్టార్ చిరంజీవి. తన అశేష అభిమానులకు రక్తం దానాన్ని చేయండని పిలుపునిచ్చారు. అలా గత కొన్నేళ్లుగా మెగా అభిమానుల రక్తదాన...
June 14, 2021 | 08:42 PM-
ప్రముఖ దర్శకుడు క్రిష్ చేతుల మీదుగా ‘పీనట్ డైమండ్’ సినిమా ట్రైలర్ విడుదల…!!
June 14, 2021 | 08:37 PM -
సీసీసీ ఆధ్వర్యంలో టివి ఆర్టిస్టులకు కరోనా వాక్సిన్
June 14, 2021 | 08:31 PM
-
బాలీవుడ్ ఫొటొగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ లో మెరిసిన విజయ్ దేవరకొండ
June 14, 2021 | 08:27 PM -
అక్రమార్జనలేమీ లేవు : రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వివరణ
June 14, 2021 | 08:23 PM -
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో.. వరంగల్ పోలీసులకు
June 14, 2021 | 08:20 PM
-
జి-7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ…
అధికారవాదం, ఉగ్రవాదం, తప్పుడు సమాచారం నుంచి ఉత్పన్నమయ్యే బెదిరింపుల నుంచి భాగస్వామ్య విలువలను రక్షించడంలో జి-7 దేశాలకు భారత్ సహజ మిత్రదేశమని ప్రధాని మోదీ అన్నారు. లండన్లోని కార్న్వాల్లో జి-7 దేశాల సదస్సు చివరి రోజైన ఆదివారం జరిగిన ఓపెన్ సొసైటీస్ అండ్ ఓపెన్ ఎకనామ...
June 14, 2021 | 08:16 PM -
మెగాస్టార్ చిరంజీవిపై కేంద్రమంత్రి… ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. మానవ జీవితాన్ని కాపాడడమే మానవత్వానికి గొప్ప సేవ అని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో చిరంజీవి, ఆయన బంధం చాలా విలువైన ప్రాణాలను రక్షించి ఎంతోమందికి సహాయ పడ్డారని కిషన్ రెడ్డి కొనియాడుతూ ట్విట్ చేశారు. ఆయ...
June 14, 2021 | 08:12 PM -
రాష్ట్రపతి రేసులో శరద్ పవార్!
రాష్ట్రపతిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత శరద్ పవార్ పోటీ చేస్తున్నారా అంటే అవుననే ఊహాగానాలు, వార్తలు వస్తున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ భూషణ్తో పవర్ భేటీ కావడమే ఈ వార్తలకు ఆజ్యం పోసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని శరద్ పవా...
June 14, 2021 | 08:02 PM -
టీటీడీ చైర్మన్ గా మేకపాటి రాజమోహన్ రెడ్డి ?
తిరుమల తిరుపతి దేవస్థాన ట్రస్టు బోర్డు (టీటీడీ) నూతన చైర్మన్గా నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ఈ నెల 21తో ముగియనుంది. 2019 జూన్ 21వ తేదీ ఆయను టీటీడీ చైర్మన్గా నియమిస్తూ రాష్ట్ర ప్...
June 14, 2021 | 08:00 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
