గడ్డం గాడిద.. బూతుల మంత్రి.. సన్న బియ్యం సన్నాసి….అనడం మాకు చేతకాక కాదు : కొడాలి నానిపై దివ్యవాణి తిట్ల పురాణం
చంద్రబాబుకి ఉన్న రాజసంలో ఆరోవంతు కూడా మంత్రి కొడాలి నానికి లేదని అన్నారు సినీ నటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి. తాజాగా లోకేష్ బాబుపై కొడాలి నాని చేసి తీవ్ర వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ తిట్ల పురాణం అందుకుంది దివ్యవాణి. వైసీపీ వర్సెస్ టీడీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హీనమైన భాషలో ప్రజ...
June 20, 2021 | 10:02 PM-
బాలకృష్ణ తో జతకట్టనున్నమెహ్రీన్ కౌర్ పిర్జాదా?
June 20, 2021 | 10:00 PM -
సి.ఎం. కేసీఆర్ దార్శనికతకు నిలువుటద్దం కొత్త పోలీస్ కార్యాలయ భవనాల నిర్మాణం
June 20, 2021 | 09:59 PM
-
‘రాజా విక్రమార్క’గా ప్రేక్షకుల ముందుకొస్తున్న యువ హీరో కార్తికేయ
June 20, 2021 | 09:57 PM -
సిద్దిపేట తెలంగాణకు గరిమనాభి : సీఎం కేసీఆర్
June 20, 2021 | 09:56 PM -
ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. సడలింపు సమయాన్ని పెంచిన ప్రభుత్వం
June 20, 2021 | 09:55 PM
-
వ్యాక్సినేషన్ లో రికార్డును బద్దలు కొట్టిన జగన్ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో రికార్డు సృష్టించింది. ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాక్సినేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, రాష్ట్రానికి అవసరమై వ్యాక్సిన్ డోసుల విషయంలో ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటున్నారు. కింది స్థాయిలో...
June 20, 2021 | 09:54 PM -
లాక్డౌన్ ఎత్తివేయడంతో టాలీవుడ్లో మళ్ళీ షూటింగ్ల సందడి : షూటింగ్ పూర్తి చేయనున్న ‘మేజర్’
కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినీ పరిశ్రమ మొత్తం మూలన పడింది. కరోనాను కట్టడి చేసే క్రమంలో ప్రభుత్వాలు లాక్డౌన్, కర్ఫ్యూలను విధించారు. ఈక్రమంలో థియేటర్లు, షూటింగ్లు అన్నీ కూడా మూత పడ్డాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినీ పరిశ్రమ మొత్తం మూలన పడింది. అయితే తెలంగాణ లో లాక్డౌన్ ఎత్తివేయడంతో ఇప్పుడిప...
June 19, 2021 | 09:34 PM -
రామ్ చరణ్- శంకర్ కాంబో మూవీలో కియారా అధ్వానీ : తల పట్టుకున్న చరణ్ ఫాన్స్
ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్లో లాక్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఆ సినిమా తరువాత సెన్సేషనల్ దర్శకుడు శంకర్తో పాన్ ఇండియా చిత్రానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్లో దిల్ ...
June 19, 2021 | 09:28 PM -
ఆంక్షలు తొలగిస్తున్నారు… జాగ్రత్త సుమా… : రాష్ట్రాల తీరుపై కేంద్రం ఆందోళన
ఆయా రాష్ట్రాలు భారీగా ఆంక్షలను సడలిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ పరిస్థితులను పూర్తిగా గమనంలోకి తీసుకున్న తర్వాతే తగు నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఆంక్షలను సడలించడం వల్ల మార్కెట్లు, ఇతరత్రా ప్రదేశాల్లో...
June 19, 2021 | 09:04 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?
