స్వర్గీయ నందమూరి తారకరామారావు 'తెలుగుదేశం పార్టీ' పెట్టి నేటికి 42 సంవత్సరాలు…
బడుగుబలహీన వర్గాలకు, పెదలపాలిట పెన్నిధి, రైతన్నలకు అన్నదాత, తెలుగింటి ఆడపడుచులకు అన్న, కార్మికులకు అండగా నిలిచిన మన “అన్న” స్వర్గీయ నందమూరి తారకరామారావు 1982 మార్చ్ 29 వ తేదీన మన తెలుగు జాతి ఆత్మగౌరవాణాన్ని కపాడనికి పునార్జింప చేయాలనీ గుర్తింపు తీయాలని, నేను తెలుగోడిని తెలుగు బిడ్డను తెలుగుదేశం ఒక రాజకీయ పార్టీని స్థాపించిన తెలుగు ముద్దుల బిడ్డ మన అన్న ఎన్.టి.ఆర్….తెలుగుదేశం పార్టీ ద్వారా…తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది… ప్రాంతాలువేరైన మనందరం ఒక్కటేనన్న… కుల, మాత, ప్రాంతాలకు అతీతముగా మన తెలుగు గడ్డను అభివృద్ధిచేసిన తెలుగు ముద్దుల బిడ్డ, తెలుగు మొనగాడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు… మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని యావత్ భారతదేశ శిఖరాలపై పెట్టిన ఘనత మన అన్న ఎన్.టి.ఆర్… మన తెలుగు దేశం పార్టీ వీరసైన్య కార్యకర్తలకు, నాయకులకు, తెలుగుదేశం జెడా మోసిన మోస్తున్న అభిమానులకు అందరికి పేరుపెరున తెలుగుదేశం పార్టీ 42 వ వార్షికోత్సవం సందర్భముగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ….
మీ….
నందమూరి రామకృష్ణ.