ఏడాదిలో రూ.10వేల మార్క్ అందుకున్న షేర్లు ఇవే
గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు పలు సంస్థల షేర్లు రూ.10వేల మార్క్ అందుకున్నాయి.
2023 జూన్ లో డిసా ఇండియా, వెంట్ ఇండియా, కేసీ ఇండస్ట్రీస్ రూ.10వేల మార్క్ చేరుకోగా ఆగస్టులో మారుతీ సుజుకీ, డిసెంబరులో అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ఆ మైలురాయిని తాకాయి.
ఈ జాబితాలో ప్రస్తుతం రూ.18,416తో కేసీ ఇండస్ట్రీస్ షేర్ టాప్ లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో డిసా ఇండియా (రూ.13,850), మారుతీ సుజుకీ (రూ.12,274) ఉన్నాయి.
- జి.సురేందర్, భూవిజన్ న్యూస్
Tags :