ముకేశ్ అంబానీ భారీ విరాళం
భారత పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కేదార్నాథ్-బద్రీనాథ్ ఆలయ కమిటీకి భారీ విరాళం అందజేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తరాఖండ్లోని ఈ పుణ్యక్షేత్రాలను ఆయన దర్శించుకున్నారు. మయోలీ జిల్లాలోని బద్రీనాథ్, రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్నాథ్ ఆలయాల్లో పూజలు చేశాక కేదార్నాథ్-బద్రీనాథ్ ఆలయ కమిటీకి రూ.5 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ పర్యటనలో అంబానీ కుటుంబంతో పాటు కాబోయే కోడలు రాధికా మర్చంట్ కూడా పాల్గొన్నారు.
Tags :