ASBL NSL Infratech

వరల్డ్ కప్ ఫైనల్ కు ముఖ్య అతిథిగా.. మోదీ

వరల్డ్ కప్ ఫైనల్ కు ముఖ్య అతిథిగా.. మోదీ

ఆహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం వేదికగా ఆదివారం భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చరిత్రాత్మకమైన ఆ మ్యాచ్‌కు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రపంచ విజేత టైటిల్‌ కోసం జరిగే ఆ పోరును వీక్షించేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారట. ఆ మ్యాచ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారని చెబుతున్నారు. మోదీతో పాటు క్రికెట్‌ దిగ్గజాలు ఎమ్‌ఎస్‌ ధోనీ, కపిల్‌ దేవ్‌ కూడా మ్యాచ్‌కు హాజరవుతారని తెలుస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :