ప్రధాని మోదీ రికార్డు...ప్రపంచ దేశాధినేతల్లో
ప్రధాని మోదీ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఆయన యూట్యూబ్ ఛానల్లో సబ్స్కైబర్ల సంఖ్యలో రెండు కోట్లు దాటి రికార్డు స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాధినేతలు అత్యధిక సంఖ్యలో మోదీకి యూట్యూబ్ ఖాతాదారులు ఉన్నారు. ప్రభుత్వ యూట్యూబ్ ఛానల్లో ప్రధాని తన వీడియోలను పోస్టు చేస్తుంటారు. ఆ వీడియోలను సుమారు 450 కోట్ల మంది ఇప్పటికే వీక్షించారు. ప్రపంచ నేతల్లో ఎవరు కూడా ఆయన దరిదాపుల్లోలేరు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో సబ్స్కైబర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు 64 లక్షల మంది సబ్స్కైబర్లు ఉన్నారు.
Tags :