అమెరికా కీలక వ్యాఖ్యలు
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్-కెనడాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో ఉన్న ఖలిస్తానీల ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) హెచ్చరికలు చేసింది. అమెరికన్ సిఖ్ కాకస్ కమిటీ కో ఆర్డినేటర్ ఉన్న ప్రీత్పాల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తనతో పాటు మరో ఇద్దరు అమెరికన్ సిక్కులను ఎఫ్బీఐ అధికారులు జూన్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారని తెలిపారు.
Tags :