అమరావతి రాజధానా? గ్రామమా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానా? గ్రామమా? అని ప్రశ్నించారు. రాజధాని తయారీకి వందేళ్లు పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 10 శాతం ప్రజలకూ సచివాలయం, హైకోర్టుతో అవసరం ఉండదన్నారు. ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నివేదిక అనంతరం రాజధానిపై సృష్టమైన ప్రకటన వెలువడుతుందని పెద్దిరెడ్డి సృష్టం చేశారు. శాసనసభను సమావేశపరిచి రాజధానిపై ప్రకటిస్తామన్నారు.
Tags :