ASBL NSL Infratech

రాజధానిపై సృష్టతనివ్వాలి : కిషన్‌రెడ్డి

రాజధానిపై సృష్టతనివ్వాలి : కిషన్‌రెడ్డి

రాజధానిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సృష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని, అయితే 4 రాజధానులు ఎలా ఏర్పాటు చేయబోతున్నారన్న అంశంపై విధివిధానాలు వచ్చిన తర్వాతే స్పందిస్తానని ఆయన తెలిపారు. రాజధానిపై బీజేపీ ఎంపీలు భిన్న ప్రకటనలు చేయడం సరికాదని.. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై అక్కడి బీజేపీ శాఖ ఒక నిర్ణయం తీసుకునే వరకూ వేచిచూడాల్సిన అవసరం ఉందన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :