ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన తానా

జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన తానా

కోవిడ్‍19 సంక్షోభ వేళలో తానా ఫౌండేషన్‍ ఆధ్వర్యంలో విజయవాడలో జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులను తానా పంపిణీ చేసింది. విజయవాడ ప్రెస్‍క్లబ్‍లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంతోమంది పాల్గొన్నారు. గోపాలకృష్ణ శీలమనేని, రామ్‍చౌదరి ఉప్పుటూరి, రమాకాంత్‍ కోయ, సత్యనారాయణ మన్నె, అనిల్‍ ఉప్పలపాటి, వంశీ నాగళ్ళ, సుధాకర్‍ కాట్రగడ్డ, నిరంజన్‍ శృంగవరపు, రవి వడ్లమూడి, కిరణ్‍ ఎద్దల, రాజా కసుకుర్తి, శ్రీనివాస్‍ నాదెళ్ళ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :