ASBL NSL Infratech

మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన వోల్వో సంస్థ హెడ్ నిక్లాస్ గుస్టాఫ్సన్

మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన వోల్వో సంస్థ హెడ్ నిక్లాస్ గుస్టాఫ్సన్

ప్రపంచ ప్రఖ్యాత వోల్వో సంస్థ గ్రూప్ పబ్లిక్ పాలసీ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ హెడ్ నిక్లాస్ గుస్టాఫ్సన్ దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. నెట్ జీరో ఎమిషన్స్ స్ట్రాటజీ పై వోల్వో దృష్టి సారిస్తున్నట్లు ఆయన మంత్రికి వివరించారు. ఈ సందర్బంగా హైదరాబాద్ లో ఫిబ్రవరి 5 నుండి11 వరకు జరిగే ఈ-మొబిలిటీ వారోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా మంత్రి వోల్వో గ్రూప్ ను ఆహ్వానించారు.

 

 

Tags :