ASBL NSL Infratech

రెండోరోజు కార్యక్రమాలకు పలువురు ప్రముఖుల హాజరు

రెండోరోజు కార్యక్రమాలకు పలువురు ప్రముఖుల హాజరు

ఆటా-టాటా కాన్ఫరెన్స్‌లో రెండవ రోజు జరిగిన కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆటా అధ్యక్షుడు అసిరెడ్డి కరుణాకర్‌, టాటా అధ్యక్షుడు డా. హరనాథ్‌ పొలిచెర్ల, నాటా వ్యవస్థాపకులు డా. ప్రేమ్‌సాగర్‌ రెడ్డి, తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి, కేంద్రీయ హిందీ సమితి సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, సినీకళాకారులు శ్రేయ, హేమ, ధనరాజ్‌ వంటివాళ్ళు పాల్గొన్నారు. మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో బిజినెస్‌ సెమినార్‌, ఆధ్యాత్మిక, మెట్రిమోనియల్‌ వంటి కార్యక్రమాల్లో పలువురు పాల్గొన్నారు.

Click here for Photogallery

 

Tags :