ASBL NSL Infratech

ప్రధాని మోదీని ఆహ్వానించిన ఇటలీ

ప్రధాని మోదీని ఆహ్వానించిన ఇటలీ

జూన్‌ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. ఆమెతో మాట్లాడిన మోదీ ఈ అహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. జి-20 కూటమి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకువెళ్లడంపైనా చర్చించినట్లు ప్రధాని తెలిపారు. జూన్‌ 4న వెల్లడికాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మోదీ గెలుపుపై విదేశాలూ నమ్మకంతో ఉన్నాయన్న విషయాన్ని తాజా ఆహ్వానం చాటుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :