సుశీల్ మోదీ సంచలన ప్రకటన... గత 6 నెలలుగా
బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుశీల్ మోదీ సంచలన ప్రకటన చేశారు. తాను గత ఆరు నెలలుగా క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా తెలియజేసినట్లు సుశీల్ మోదీ తెలిపారు. ఈ దేశం, బిహార్, పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. నా జీవితం ప్రజా సేవకు అంకితం అని సుశీల్ మోదీ పేర్కొన్నారు.
Tags :