ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కేంద్రం చెప్పింది నిజమైతే.. ఆ వివరాలను

కేంద్రం చెప్పింది నిజమైతే.. ఆ వివరాలను

దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామన్న కేంద్రం ప్రకటనపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.  కేంద్రం చెప్పింది నిజమైతే ఆ వివరాలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్‌ చేశారు. సాగు, రైతుల కోసం ఏ పథకాలు అమలు చేశారో చెప్పాలని నిలదీశారు. ఎన్నికల లక్షల మంది రైతుల ఆదాయం రెట్టింపు అయిందో చెప్పాలన్నారు, ఏ రాష్ట్ర రైతులకు ఆదాయం రెట్టింపు అయిందో చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేవారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :