కేంద్రం మరో కీలక నిర్ణయం
కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో తగ్గించిన సుంకానికి సంబంధించి గడువును పొడిగించింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వచ్చే మార్చి నాటికి ముగియాల్సి ఉంది. ఈ క్రమంలో ధరల కట్టడి చేసేందుకు తగ్గించిన దిగుమతి సుంకం గడువును 2050 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఎడిబుల్ ఆయిల్స్తో పాటు, పప్పుపై దిగుమతి సుంకం మినహాయింపు సంబంధించి గడువును 2025 మార్చి 31 వరకు పొడిగించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
Tags :