ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బీజేపీలోకి మళ్లీ గాలి

బీజేపీలోకి మళ్లీ గాలి

మైనింగ్‌ వ్యాపారి, కర్ణాటక రాజ్యప్రగతి పక్ష (కేఆర్‌పీపీ) పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి మళ్లీ కాషాయ పార్టీలోకి చేరబోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. బళ్లారిలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బి.శ్రీరాములుకు మద్దతు తెలిపారు. బీఎస్‌ యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జనార్దనరెడ్డి, ఆ తర్వాత మైనింగ్‌ కుంభకోణం కేసులో జైలు పాలయ్యారు. కేఆర్‌పీపీని సొంతంగా ఏర్పాటు చేసి, 2023 ఎన్నికల్లో పోటీ చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :