ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అయోధ్య రాముడి విగ్రహ ప్రతిస్థాపనకు.. ముహూర్తం ఖరారు

అయోధ్య రాముడి విగ్రహ ప్రతిస్థాపనకు.. ముహూర్తం ఖరారు

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు జనవరి 22వ తేదీ మధ్యామ్నం 12:30 గంటల సమయంలో మంచి ముహూర్తం ఉందని జ్యోతిషులు తెలిపారు. 84 సెకన్లపాటు శుభ గడియలు ఉన్నాయని, ఆ సమయంలో ప్రతిష్ఠాతపన జరిగితే దేశం పేరు మార్మోగిపోతుందని పేర్కొన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య అత్యంత శుభ గడియలున్నట్లు తెలిపారు. వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యుడు, జ్యోతిషుడు ఆచార్య గజేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ ఈ ముహూర్తం వివరాలను వెల్లడిరచారు.మేషలగ్నంలో అభిజిత్‌ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 12:15 గంటల నుంచి 12:45 గంటల మధ్య ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిరచారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :