ASBL NSL Infratech

అమరావతికి తరలిన హైకోర్టు ఉద్యోగులు

అమరావతికి తరలిన హైకోర్టు ఉద్యోగులు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అధ్యాయం నేటితో ముగిసింది. జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా పనిచేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాదులు, సిబ్బందికి తెలంగాణ న్యాయవాదులు, సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. రేపటి నుంచి అమరావతి నుంచే ఆ రాష్ట్ర హైకోర్టు పనియేయనుంది. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి అమరావతికి 900 మంది ఉద్యోగులు తరలివెళ్తున్నారు. బస్సుల్లో వీరంతా అమరావతికి బయలుదేరారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :