ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సీఎం వైఎస్ జగన్ పై దాడి కేసులో పురోగతి

సీఎం వైఎస్ జగన్ పై  దాడి కేసులో పురోగతి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై రాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఐదుగురు యువకులను సిట్‌ అదుపులోకి తీసుకుంది. అనుమానితులు  సీసీఎస్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. వారిని విజయవాడలోని అజిత్‌ సింగ్‌ నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన యువకులుగా భావిస్తున్నారు. స్థానికులు తీసిన వీడియోలను పరిశీలించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :