ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఎన్రీచ్ ఏపీ సమావేశం

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఎన్రీచ్ ఏపీ సమావేశం

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఎన్‌రీచ్‌ ఏపీ సమావేశం మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హాజరు కానున్నారు. ఇందులో పోల్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు  ఓ ప్రకటనలో టీడీపీ తెలిపింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :