డ్రీమ్ 11 యాప్ తో కోటీశ్వరుడైన బీహార్ వాసి
బీహార్లోని అర్రా జిల్లా ఖోడో గ్రామానికి చెందిన దీపు ఓఝా 8వ తరగతి మధ్యలోనే ఆపేసి, స్థానికంగా ఉన్న ఓ గ్యారేజీలో మెకానిక్గా ఉంటూ అరకొర జీతంతో బతుకుబండి లాగేస్తున్నాడు. కానీ గత ఐపీఎల్లో ముగిసిన కోల్కతా-బెంగళూరు మ్యాచ్ తర్వాత అతడి జాతకమే మారిపోయింది. దీపు బ్యాంక్ ఖాతాలో ఉన్నఫళంగా రూ.1.5 కోట్లు చేరాయి. డీమ్ 11 యాప్ ఫ్యాంటసీ గేమ్ ఆడిన అతడు రస్సెల్ను తన జట్టుకు కెప్టెన్గా ఎంచుకోవడంతో ఓఝా పంట పండిరది.
Tags :