ఎపి ముఖ్యమంత్రిని కలిసిన ఆటా నాయకులు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతి రెండు సంవత్సరాలకు నిర్వహించే ద్వైవార్షిక మహాసభలను ఈ సంవత్సరం అట్లాంటాలోని జార్జియా వరల్జ్ ట్రేడ్ సెంటర్లో జూన్ 7 నుంచి 9వ తేదీ వరకు మూడురోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో పాల్గొనాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని ఆటా నాయకులు కలిసి ఆహ్వానించారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని నేతృత్వంలోని బృందం ఆహ్వానం అందజేసింది.
Tags :