31 డ్రోన్ల విక్రయానికి అమెరికా ఆమోదం
భారత్కు సుమారు రూ.33వేల కోట్ల విలువైన 31 ఎంక్యూ-9బీ అనే అత్యాధునిక డ్రోన్ల విక్రయానికి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత ఏడాది జూన్లో భారత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటనలో కుదిరిన భారీ ఒప్పందంలో భాగమని అమెరికా రక్షణ శాఖ తెలిపిది. 31 ఎంక్యూ-9బీ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాప్ట్ మరియు సంబంధం పరికరాలను విక్రయించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ధ్రువీకరణను కాంగ్రెస్కు అందించినట్లు వెల్లడించింది.
Tags :