సీఎం కేసీఆర్.. ఎన్టీఆర్ బాటలోనే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్టీఆర్ బాటలో నడుస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో మంత్రి పువ్వాడ నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ ప్రధాన మంత్రి కావాల్సింది. జస్ట్లో మిస్స్ అయిందన్నారు. నటసార్వభౌమునికి భారతరత్న ఇవ్వాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పోరాటం చేస్తారన్నారు.
Tags :