ASBL NSL Infratech

రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కారం : అమెరికా

రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కారం : అమెరికా

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా మరోసారి సూచించింది. ఉగ్రవాదులు ఎక్కడికి పారిపోయినా, అక్కడికి వెళ్లి మరీ అంతంచేస్తామని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ స్పందన వచ్చింది. ఇప్పటికే చెప్పినట్టుగా రెండు దేశాల మధ్య అమెరికా జోక్యం చేసుకోవడం లేదు. కానీ, ఉద్రిక్తతలు నివారణకు ఆ దేశాలు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని సూచిస్తున్నాం అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ స్పందించారు. పాకిస్థాన్‌ లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక భారత్‌ హస్తం ఉంటుందూ కథనంపై కూడా ఆయన ఇదే తరహాలో స్పందించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :