ఎన్టీఆర్ భవన్ లో నూతన సంవత్సర వేడుకలు
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నూతన సంవత్సరం సందర్భంగా ఆ పార్టీ నేతలు కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శులు బండ్రు శోభారాణి, జి.బుచ్చిలింగం, కార్యదర్శి కందిమళ్ల రాఘనాథరావు, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శులు మ్యాడం రామేశ్వరరావు, పెద్దొజు రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.
Tags :