ASBL NSL Infratech

వడ్డేపల్లిలో పేదల గృహాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

వడ్డేపల్లిలో పేదల గృహాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

ఉదయం విజయవాడ విమానాశ్రయం నుండి చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బయలుదేరివెళ్ళారు. కుప్పం ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం లో రాష్ట్ర వ్యాప్తం గా నిర్వహిస్తున్న 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు.

వడ్డేపల్లి గ్రామంలో పాదయాత్ర చేసి, ప్రభుత్వం పేదలకు నిర్మించిన గృహాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. హార్టికల్చర్ హబ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సు ను చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలీస్ హౌస్ సందర్శించి రైతులతో ముఖా ముఖి మాట్లాడనున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :