ASBL NSL Infratech

స్వాగత తోరణాలతో అదిరిపోతున్న భాగ్యనగరం

స్వాగత తోరణాలతో అదిరిపోతున్న భాగ్యనగరం

ప్రపంచ తెలుగు మహాసభలకు భాగ్యనగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. తెలుగు మహాసభల విశిష్టతను, గొప్పదనాన్ని తెలియజేసే విధంగా నగరంలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. స్వాగత తోరణాలతో భాగ్యనగరం పరశించిపోతోంది. ఈ తోరణాలకు మధ్య భాగంలో తెలంగాణ తల్లి ప్రతిమను ఏర్పాటు చేశారు. ఒక్కో చోట ఒక మహనీయుడి పేరుతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.  దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులకు అపూర్వ స్వాగతం పలికేందుకు మహానగరం ముస్తాబైంది.

 

Tags :