ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మొతేరాకు ప్రత్యేక అతిథులు ...

మొతేరాకు ప్రత్యేక అతిథులు ...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ ఇండియాలో కాలు పెట్టగా ఆయన ప్రసంగానికి వేదిక అయిన అహ్మబాద్‍లోని మొతేరా స్టేడియం అప్పటికే ప్రజలు, ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలతో నిండిపోయింది. పలువురు పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్‍ సెలబ్రిటీలు అప్పటికే స్టేడియానికి చేరుకున్నారు. టాటా గ్రూప్‍ సంస్థల అధినేత రతన్‍ టాటా స్టేడియంకు చేరుకుని వేదిక ఎక్కగా, ప్రలు కేరింతలు కొట్టారు. ఆపై బాలీవుడ్‍ స్టార్లు షారూక్‍ ఖాన్‍, అక్షయ్‍, మాధురీ దీక్షిత్‍, కంగనా రనౌత్‍ తదితరులు కూడా స్టేడియంలో ఉన్నారు. సర్దార్‍ వల్లబాయ్‍ పటేల్‍ ఎయిర్‍పోర్టులో దిగిన ట్రంప్‍కు పలువురు స్వాగతం పలుకగా, దాదాపు 22 కిలోమీటర్ల దూరంలోని స్టేడియం వరకు ఆయన ర్యాలీగా సాగింది.

 

Tags :