ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సీజేఐ డీవై చంద్రచూడ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

సీజేఐ డీవై చంద్రచూడ్ తో  సీఎం రేవంత్  రెడ్డి భేటీ

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని తాజ్‌ఫలక్‌నుమాలో సీజేఐతో భేటీ అయ్యారు. రాజేంద్రనగర్‌లో జరిగిన నూతన హైకోర్టు నిర్మాణానికి సీజేఐ డీవై చంద్రచూడ్‌ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజేఐని ముఖ్యమంత్రి రేవంత్‌ మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా హైకోర్టు నిర్మాణం  గురించి వారి మధ్య కాసేపు చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :