ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్ రెడ్డి

సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ సీబీఐ కోర్టులో జరిగింది. నిందితులు కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్‌ శంకర్‌ రెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దస్తగిరి కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఏప్రిల్‌ 12కి వాయిదా వేసింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :