కేటీఆర్ కు అమెరికా వర్సిటీ నుంచి ఆహ్వానం
అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్కు హాజరు కావాలని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఇల్లినాయ్ రాష్ట్రంలో ఏప్రిల్ 13న జరగబోతున్న ఈ సదస్సులో భారత పారిశ్రామిక రంగంలో నెలకొన్న అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై జరిగే చర్చల్లో పాల్గొని ప్రసంగించాలని కోరారు. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలోని కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ డైరెక్టర్ శ్వేత మేడపాటి కేటీఆర్కు ఆహ్వానం పత్రం పంపారు.
Tags :