అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయ విద్యార్థిని మృతి
అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్షియా జోషి (24) అనే భారతీయ విద్యార్థిని మృతి చెందారు. ఆర్షియా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని భారత కాన్సులేట్ కార్యాలయం తెలిపింది. కారు ప్రమాదంలో అర్షియా జోషి మరణం బాధాకరం. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అర్షియా బౌతిక కాయాన్ని భారత్కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సాధ్యమైనంత తొందరగా అర్షియా బాడీని భారత్కు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాం న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
Tags :