రాజ్యసభ సభ్యుల ప్రమాణం
ఎగువసభకు ఇటీవల ఎన్నికైన 12 మంది సభ్యులతో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. పార్లమెంటు హౌస్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుమార్ ఝా, ధర్మశీలా గుప్తా, మనోజ్ కుమార్ ఝా, సంజయ్ యాదవ్, గోవింద్ భాయ్ లాల్జీభాయ్ ధోలాకియా, సుభాష్ చందర్, హర్ష్ మహాజన్, జి.సి.చంద్రశేఖర్, ఎల్.మురుగన్, అశోక్ సింగ్, చంద్రకాంత్ హందోరే, మేఘా విశ్రమ్ కులకర్ణి, సాధనాసింగ్ ప్రమాణం చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags :