ASBL NSL Infratech

అమరావతిలో ఎస్ బిఐ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం

అమరావతిలో ఎస్ బిఐ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం

అమరావతిలో తమ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నెలకొల్పనుంది. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్‌బీఐ చైర్మన్‌ రజ్నీష్‌ కుమార్‌ ఈ మేరకు హామీ ఇచ్చారు. అమరావతి అభివృద్ధిని నిశితంగా పరిశీలిస్తున్నామంటూ ముఖ్యమంత్రిని అభినందించారు. అమరావతిలో వ్యూచరిస్టిక్‌ క్యాంపస్‌ ఏర్పాటు చేస్తామని రజ్నీష్‌ కుమార్‌ తెలిపారు.

 

Tags :