ASBL NSL Infratech

జగన్ పై కేసు నమోదు చేయాలని సీఈసీ ఆదేశం

జగన్ పై కేసు నమోదు చేయాలని సీఈసీ ఆదేశం

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ పై కేసు నమోదు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. సీఎంను నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయని పేర్కొన్న సీఈసీ తక్షణమే కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించింది.

Tags :